- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: మచిలీపట్నంలో సోమవారం హత్యకు గురైన మోకా భాస్కర్ రావు మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు జరుగనున్నాయయి. మరోవైపు మచిలీపట్నంలో పలు ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. హత్యతో సంబంధం ఉన్న ముగ్గురు గూడూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ముందస్తు జాగ్రత్త చర్యగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటివద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో ఏ వివాదం తలెత్తుతుందోనన్న టెన్షన్ వాతావరణం బందరులో కొనసాగుతోంది.
Next Story