- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మ అన్నం తినమన్నదని డిండిలో దూకిన కూతురు
by S Gopi |
దిశ, డిండి: అమ్మ మందలించిందని చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకున్న..Young Woman ends life after being scolded by Mother

X
దిశ, డిండి: అమ్మ మందలించిందని చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... దేవరకొండ జంగాల కాలనీకి చెందిన కేతావత్ వసంత(23) బీటెక్ పూర్తి చేసింది. ఈ నెల 10న మధ్యాహ్నం అన్నం తినడంలేదని కన్నతల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన వసంత ఇంట్లో నుంచి వచ్చి డిండి డ్యాంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి అనుమానం లేదని మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story






