- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ పని చేస్తుండగా కాటేసిన పాము.. మహిళ చేసిన పనికి అంతా షాక్
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: పామును చూస్తే చాలా మంది హడలిపోతారు. అది కాటు వేయగానే ఏం జరుగుతుందో అని భయపడి ప్రాణాలు వదిలిన వాళ్లు ఉన్నారు. అయితే ములుగు జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పాము కరిచిందని దాన్ని చంపి ఏకంగా మహిళ ఆస్పత్రికి తీసుకెళ్లి్ంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముకునూరు పాలెం గ్రామానికి చెందిన శాంతమ్మ ఉపాధి హామీ పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. అయితే పాము గురించి తెలియకుండా డాక్టర్లు ఇంజక్షన్ ఇవ్వరని భావించి శాంతమ్మ పామును చంపి ఓ ఖాళీ వాటర్ బాటిల్లో వేసి ఆస్పత్రకి తీసుకెళ్లింది. పామును ఆస్పత్రికి తీసుకురావడంతో వైద్యులు షాక్ కు గురయ్యారు. అనంతరం పామును విషపూరితమైనదిగా గుర్తించి శాంతమ్మకు చికిత్స అందించారు.
Next Story