టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గా శేర్ నర్సారెడ్డి

by Disha Web Desk 12 |
టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గా శేర్ నర్సారెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా శేర్ నర్సారెడ్డి ని నియమిస్తూ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు ఇచ్చారు. హైకోర్టు న్యాయవాది గా పనిచేస్తున్న శేర్ నర్సారెడ్డిని పార్టీ పటిష్టత కోసం నియమించినట్లు వెల్లడించారు. సీఎం, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపా దాస్ మున్షీ ఆదేశాల మేరకు కమిటీలోకి తీసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శేర్ నర్సారెడ్డి తెలిపారు. గతంలో ఎన్ ఎస్ యూ ఐ కో– ఆర్డినేటర్ గా, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా, పీసీసీ ఓబిసి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉన్నదని, కాంగ్రెస్ పార్టీకి మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు.

Next Story

Most Viewed