- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఒంటరి మహిళలే వాళ్ళ టార్గెట్…
by Disha Web Desk 11 |
X
దిశ, యాచారం : చైన్ స్నాచింగ్ దొంగలు ఒంటరి మహిళలే టార్గెట్ గా రెచ్చిపోతున్నారని హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ సీఐ ఏ నరసింహారావు అన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలంలో బిల్డింగ్ మీద పడుకుంటే అదే అదునుగా దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారని, ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలోనే పడుకోవాలని సూచించారు. ఇంటి ఆరుబయట పొలాల వద్దకు వెళ్లే ఒంటరి మహిళలే టార్గెట్ చేసుకొని బైకులపై వచ్చి బంగారు గొలుసులను దొంగలించకపోతున్నారని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
Next Story