- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డికి మద్దతుగా మేయర్ ఎన్నికల ప్రచారం
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డికి మద్దతుగా మేయర్ ఎన్నికల ప్రచారం
by Disha Web Desk 15 |
X
దిశ, బడంగ్ పేట్ : చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ కార్యదర్శి, బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అభ్యర్థించారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ లో శ్రీవిద్య టౌన్షిప్ ఫేస్ 2 కాలనీలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగుల ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్ పెద్ద బావి సుదర్శన్ రెడ్డి, పెద్ద బావి సమర సింహారెడ్డి,నారాయణ గౌడ్, పరమేష్, మల్లయ్య, గిరి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story