- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
దిశ, బడంగ్ పేట్ : నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని గా గెలిపిస్తేనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం లోని బడంగ్ పేట్ కార్పొరేషన్ 9వ వార్డులో బడంగ్పేట్ కార్పొరేషన్ మున్సిపల్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి, కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ ల సంయుక్త ఆధ్వర్యంలో అందెల ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట శ్రీధర్ రెడ్డి, కార్పొరేటర్ ఇంద్రసేన, మాజీ అధ్యక్షుడు నిమ్మల శ్రీకాంత్ గౌడ్, బ్యాంక్ డైరెక్టర్లు పెత్తుల పుల్లారెడ్డి, తోట ప్రతాపరెడ్డి, ఏనుగు రామిరెడ్డి, మహేందర్, వెంకట్ రెడ్డి, లక్ష్మణ్, రామకృష్ణారెడ్డి, అమరేందర్ రెడ్డి, అరవింద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రవికాంత్ గౌడ్, వెంకటేష్ యాదవ్, లాలం కొండల్, నర్సింగ్ యాదవ్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.