- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో కలిసి నాలుగోసారి నామినేషన్ వేసిన అరవింద్
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో కలిసి నాలుగోసారి నామినేషన్ వేసిన అరవింద్
by Disha Web Desk 15 |
X
దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ లోక్ సభ స్థానానికి బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ నాలుగో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. మొదటగా హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన ముఖ్యమంత్రి స్థానిక గిరిరాజు కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్ వద్ద దిగిన ఆయనను ఎంపీ అభ్యర్థి అరవింద్ తోపాటు నిజామాబాద్ అర్బన్ ఆర్మూర్ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధవ్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story