- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఈటల రాజేందర్ గెలుపును కాంక్షిస్తూ శ్రీశైలం వరకు పాదయాత్ర
by Mahesh |
![ఈటల రాజేందర్ గెలుపును కాంక్షిస్తూ శ్రీశైలం వరకు పాదయాత్ర ఈటల రాజేందర్ గెలుపును కాంక్షిస్తూ శ్రీశైలం వరకు పాదయాత్ర](https://www.dishadaily.com/h-upload/2024/05/19/336042-etala.webp)
X
దిశ, మేడ్చల్ టౌన్: పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని కోరుతూ.. బీజేపీ యువ నాయకుడు నాలబాపని సౌమిత్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి శివాలయం నుండి శ్రీశైలం వరకు పాదయాత్రగా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఈటల రాజేందర్ కోడలు క్షమిత, బీజేపీ నాయకులు నా రెడ్డి నందారెడ్డిలు హాజరై పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్ర చేస్తున్న వారిలో వై నరేందర్ రెడ్డి, ఎన్ అరవింద్ రెడ్డి, ఎన్ నిఖిల్ రెడ్డి, వర్గంటి నితిన్, సాయిరాం, సాయి కుమార్, బన్నీ, రవి తేజ, ప్రవీణ్, సంపత్, సతీష్లు ఉన్నారు.
Next Story