- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మల్కాజిగిరిలో రెండో రోజు ఆరు నామినేషన్లు
by Disha Web Desk 23 |
X
దిశ,మేడ్చల్ బ్యూరో : మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి రెండో రోజు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఐదుగురు స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి గౌతమ్ పోట్రు ఓ ప్రటకనలో తెలిపారు. ఓరుగంటి వెంకటేశ్వర్లు, పెండ్యాల సాయి వరప్రసాద్ , రాజేష్ మిశ్రా శివ్, చలిక చంద్ర శేఖర్ లు ఒక్కొక్క సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, కుడుపూడి వి వి ఎస్ నారాయణ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు ఆయన తెలియజేశారు. కాగా తొలి రోజు 8 మంది నామినేషన్ల దాఖలే చేయగా, వీరిలో ఒకరు రెండు సెట్ల నామినేషన్లు వేశారు.దీంతో రెండు రోజుల్లో 15 నామినేషన్లు దాఖలయ్యాయి.
Next Story