- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి
by Disha Web Desk 15 |
X
దిశ,పటాన్ చెరు : మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ శుక్రవారం పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రామచంద్రపురం పట్టణానికి చెందిన మాజీ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అవినాష్ గౌడ్ ఇంటికి వెళ్లిన నీలం మధుని ఆయన సన్మానించారు. పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలని అవినాష్ గౌడ్ ని ఈ సందర్భంగా నీలం మధు కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన అవినాష్ గౌడ్ పార్టీ గెలుపు కోసం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ నిబద్ధతతో పనిచేస్తానని వెల్లడించారు.
Next Story