- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నరేంద్ర మోడీ ధరలు తగిస్తానని భారత దేశానికి అతి పెద్ద మోసం చేశాడు: KTR సంచలన కామెంట్స్
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: నరేంద్ర మోడీ ధరలు తగిస్తానని భారత దేశానికి అతి పెద్ద మోసం చేశాడని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నేడు దేశంలో ధరలు తగ్గాయా.. పెరగాయా? పప్పు, ఉప్పు, చింతపండు నిత్యావసర ధరలు పెరిగిన మాట వాస్తవం కాదా?అని కేటీఆర్ ప్రశ్నించారు. మోడీ ప్రధానమంత్రి అయినరోజు 2014లో క్రూడ్ ఆయిల్ ధర ఒక్క బ్యారెల్ 100 డాలర్లు ఉండేదన్నారు. ఇవాళ 10 ఏళ్ల తర్వాత 84 డాలర్లకు క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది అన్నారు. క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే పెట్రోల్, డీజిల్ ధర తగ్గాలా? పెరగాలా? అని మండిపడ్డారు. మరి తగ్గినాయా? పెరిగినయా? ఎలా పెరిగినయో మరీ జనాలే ఒకసారి ఆలోచించడని చెప్పుకొచ్చారు.
Read More...
బీజేపీ వాళ్లకు దమ్ముంటే ముందు ఆ పని చేయండి.. రేణుకా చౌదరి సవాల్
Next Story