- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
రెండు బైకులు ఢీ...ముగ్గురికి తీవ్ర గాయాలు
by Disha Web Desk 15 |

X
దిశ, సత్తుపల్లి : పట్టణ పరిధిలోని కిష్టారం ఓసీ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాంధీనగర్ కు చెందిన ఇనపనూరి రోహిత్, కన్నెపోగు వెంకట్ సత్తుపల్లి నుంచి క్రిష్టారం వైపు వెళుతుండగా వై జంక్షన్ సమీపాన సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామానికి చెందిన యోగేష్, గోపాలకృష్ణ ప్రయాణిస్తున్న బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో రోహిత్, వెంకట్, గోపాలకృష్ణ లకు తీవ్ర గాయాలు అవడంతో వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story