- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మానవాళి కోసం శిలువ మోసిన ఏసు
by Disha Web Desk 15 |
దిశ, నెట్వర్క్ : మానవాళి కోసం ఏసుప్రభు శిలువ మోశారని పలువురు క్రైస్తవ మత గురువులు పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం గుడ్ఫ్రైడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల శిలువ మోసి ప్రభువు సూచించిన మార్గాలకు ప్రజలకు వివరించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు చోట్ల ఉపవాస దీక్షలను విరమించారు.
Next Story