- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిడుగుపాటుకు ఐదు ఆవులు మృతి
by S Gopi |
ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి అకాల వర్షంతోపాటు పిడుగులు పట్టడంతో నడిమిగూడెం... Five cows died due to lightning

X
దిశ, గుండాల: ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి అకాల వర్షంతోపాటు పిడుగులు పట్టడంతో నడిమిగూడెం గ్రామపంచాయతీలోని సంది బంధం గ్రామంలో పిడుగుపాటుకు రైతులకు చెందిన ఐదు ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. బొమ్మల లక్ష్మయ్యకి చెందిన మూడు ఆవులు, ఈసం సత్యంకు చెందిన ఒక ఆవు, బొమ్మల ఆంజనేయులకు చెందిన ఒక ఆవు పిడుగుపాటుకు మృతిచెందాయి. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.
Next Story






