- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పిడుగుపాటుకు ఐదు ఆవులు మృతి
by Dishanational1 |
X
దిశ, గుండాల: ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి అకాల వర్షంతోపాటు పిడుగులు పట్టడంతో నడిమిగూడెం గ్రామపంచాయతీలోని సంది బంధం గ్రామంలో పిడుగుపాటుకు రైతులకు చెందిన ఐదు ఆవులు అక్కడికక్కడే మృతిచెందాయి. బొమ్మల లక్ష్మయ్యకి చెందిన మూడు ఆవులు, ఈసం సత్యంకు చెందిన ఒక ఆవు, బొమ్మల ఆంజనేయులకు చెందిన ఒక ఆవు పిడుగుపాటుకు మృతిచెందాయి. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.
Next Story