కోరం లేక వాయిదా పడిన సర్వసభ్య సమావేశం

by Disha Web Desk 23 |
కోరం లేక వాయిదా పడిన సర్వసభ్య సమావేశం
X

దిశ,సైదాపూర్ : మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించవలసిన సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. మండల సర్వసభ్య సమావేశానికి ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు ఒక కో ఆప్షన్ సభ్యులు మాత్రమే హాజరు కాగా మిగతా ఎంపీటీసీ సభ్యులు హాజరు కాకపోవడంతో సమావేశం వాయిదా వేసినట్లు ఎంపీడీవో భానోతు యాదగిరి తెలిపారు. 26 గ్రామాలకు చెందిన ప్రత్యేక అధికారులు కూడా సమావేశానికి హాజరు కాకపోవడంతో తిరిగి సర్వసభ్య సమావేశాన్ని మే 1 నిర్వహించడం జరుగుతుందన్నారు.

Next Story