- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తిరిగి బీజేపీలో చేసిన బీఆర్ఎస్ నాయకులు
by Disha Web Desk 12 |
X
దిశ, వేములవాడ: ఎంపీ ఎన్నికల వేళ కరీంనగర్ లో బీఆర్ పార్టీకి రోజుకో షాక్ తగులుతుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వేములవాడ రూరల్ ఎంపీపీ బండ మల్లేశం యాదవ్తో పాటు మరో సీనియర్ నాయకుడు గోపు బాలరాజ్లు బుధవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన ఇరువురికి సంజయ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీజేపీలోనే సుదీర్ఘ కాలం కొనసాగిన వీరిద్దరూ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సొంతగూటికి చేరడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Next Story