- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అమానవీయ ఘటన.. మురికి కాలువలో పసికందు మృతదేహం
by Disha Web Desk 12 |
X
దిశ, లింగంపేట్: లింగంపేట్ మండలంలోని ఐలాపూర్ గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం పసికందు మృతదేహం లభించినట్లు గ్రామస్తులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు మగ శిశువును తీసుకువచ్చి మురికి కాలువలో వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. మురికి కాలువలో పసికందు మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. మగ శిశువు మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Next Story