లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించిన 'పద్మశ్రీ' కిన్నెర మొగిలయ్య..

by Disha Web Desk 13 |
లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించిన పద్మశ్రీ కిన్నెర మొగిలయ్య..
X

దిశ, చార్మినార్: పాతబస్తీ లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని బుధవారం రాత్రి పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగిలయ్య సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొగిలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు మారుతీ యాదవ్​, ఎ.చంద్ర కుమార్​, విఠల్​ తదితరులు మొగిలయ్యను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

Next Story

Most Viewed