- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మిరాబ్ పుస్తక ఆవిష్కరణ
by Disha Web Desk 15 |
X
దిశ, రవీంద్రభారతి : శుక్రవారం రవీంద్రభారతిలో సారంగి ఫౌండేషన్, భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఖాజా అఫ్రిది రచించిన మిరాబ్ పుస్తకాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఖాజా తెలంగాణ ఉద్యమంలో చేసిన సేవలను కొనియాడాడు. గౌరవ అతిథిగా తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ, ప్రముఖ కవి, కవి సంగమం ఫౌండర్ కవి యాకుబ్, ప్రముఖ కవి సైబాబా, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత మెర్సీ మార్గరెట్, ప్రముఖ కవి అన్వర్, ప్రముఖులు, కవులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story