దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

by Disha Web Desk 4 |
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ నెల్లూరు జిల్లా కావలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాధితులను కావలి ఆస్పత్రికి తరలించారు. తిరుమల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story