- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
టోల్ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్ : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్లో ఇద్దరు మృతి చెందారు. నేరడిగొండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద రాత్రి ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సురేష్ (31), సాయన్న (45) మృతి చెందారు. మృతదేహాలను బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story