- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముదిరాజులకు సీఎం ఏమైనా బిచ్చం వేస్తున్నాడా: దాసోజు శ్రవణ్
దిశ, వెబ్డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాల్లో గెలిపిస్తే ముదిరాజు బిడ్డకు మంత్రి పదవి ఇస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. ముదిరాజులు ఏం పాపం చేశారు, మీరు మీ వర్గాలకు చెందిన వాళ్లు పరిగెత్తుకుంటూ పోయి మంత్రి పదువుల్లో కూర్చుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేక నియోజకవర్గాల్లో గెలవడానికి కారణం అయిన ముదిరాజులు ఎందుకు సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఉండాలని ప్రశ్నించారు. అలాగే ఎంపీ ఎన్నికల్లో గెలిపిస్తేనే ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. పదవులను ముదిరాజులకు ఏమైనా బిచ్చం వేస్తున్నావా రేవంత్ రెడ్డి అంటూ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. కాగా పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీ చంద్ కు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో ముదిరాజులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని.. తమ అభ్యర్థిని గెలిపిస్తే.. ముదిరాజ్ ను మంత్రిని చేస్తానని దానికి నా హామీ అంటూ వ్యాఖ్యానించారు.