- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ నయం.. సొంత నేత షాకింగ్ కామెంట్స్
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు ఒక్క పార్లమెంట్ సీటు కూడా ఇవ్వని విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే పలువురు మందకృష్ణ మాదిగ లాంటి నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా మోత్కుపల్లి నర్సింహులు ఈ అంశంపై స్పందించారు. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ నయమని అన్నారు. సీఎం రేవంత్ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాదిగల వ్యతిరేకి అని చెప్పుకొచ్చారు. 80 లక్షల మంది మాదిగలు ఓటు వేయకుండానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందా? అని గొంతెత్తి ప్రశ్నించారు. మాదిగలకు టికెట్లు ఇవ్వకపోవడంపై ధర్నాచౌక్ వద్ద దీక్ష చేస్తానని మోత్కుపల్లి నర్సింహులు సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
Next Story