- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ, బీఆర్ఎస్ నేతలు జాన్ జిగిరి దోస్తులు!.. కాంగ్రెస్ సెటైర్
దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికల వేళ అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒకటేనని బీజేపీ అంటుండగా.. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటేనని, అందుకే మోడీ సభలో రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీ లు ఒకరినొకరు పొగుడుకున్నారని బీఆర్ఎస్ అంటుంది. దీనిపై బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కగూటి పక్షలని, బీజేపీ గెలుపు కోసమే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్ధులను నిలబెట్టిందని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ బీఆర్ఎస్ నేతలు జాన్ జిగిరి దోస్తులు అని కాంగ్రెస్ పార్టీ సెటైర్ వేసింది. వీరిద్దరి మధ్య ఉన్న బందం ఇదేంటూ ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కేసీఆర్ గతంలో బీజేపీ నేతలకు పొగుడుతున్న వీడియో క్లిప్ లను చేర్చింది. అంతేగాక పలువురు బీజేపీ నాయకులతో బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ దిగిన ఫోటోలను సైతం వాటికి జతచేసింది. దీనిపై నెటిజన్లు బిన్నంగా స్పందిస్తున్నారు.