- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తా : ఎమ్మెల్సీ దండె విఠల్
హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తా : ఎమ్మెల్సీ దండె విఠల్
by Disha Web Desk 11 |
X
దిశ, బెజ్జూర్ : హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ తెలిపారు. శుక్రవారం ఈ విషయాన్ని ఆయన మీడియా ముఖంగా వెల్లడించారు. 2022 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నా ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును, సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని తెలిపారు. వేరే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ సరిగా జరగలేదనే కారణంతో ఈ తీర్పు వచ్చిందని, అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ నాకు సంబంధం లేని వ్యవహారమని అన్నారు. నేను ఎన్నికల్లో పోటీ చేసి గెలవడం జరిగిందన్నారు. ఏది ఏమైనా ఈ తీర్పుపై అప్పీల్ కు నాకు నాలుగు వారాల గడువు లభించిందన్నారు. నాకు సుప్రీం కోర్టులో న్యాయం జరిగి ,హైకోర్టు తీర్పుపై స్టే వస్తుందని, చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు.
Next Story