- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,నిజామాబాద్: ప్రభుత్వ సూచన మేరకు నియంత్రిత పంటల సాగు చేస్తామని తీర్మానం చేసిన గ్రామాల రైతులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు నష్టం కలగనివ్వరని అన్నారు. గురువారం వెల్పూర్ మండలం మోతే గ్రామంలో వానాకాలం సాగు ప్రణాళికపై జరిగిన అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మోతే గ్రామంపై సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమ ఉందన్నారు. అది ఉద్యమ సమయమైనా పాలనాపరంగానైనా మోతే గ్రామo కేసీఆర్ గుండెల్లో ఉంటుందన్నారు.
Next Story