- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: న్యూజీలాండ్తో అమీతుమీ తేల్చుకుందామనుకున్న టీమిండియాకు టాప్ ఆర్డర్ బ్యాట్స్మాన్లు షాకిచ్చారు. అనవసరపు షాట్లు ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ మూడో ఓవర్లో (4) పరుగులకే క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 3 ఫోర్లు కొట్టి అభిమానులను ఉత్సాహపరిచినా.. తొలి పవర్ ప్లే చివరి ఓవర్లో (18) పరుగుల వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వన్డౌన్లో వచ్చిన రోహిత్ శర్మ 8వ ఓవర్లో (14) గప్తిల్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 40 పరుగులకే టీమిండియా టాప్ఆర్డర్ను కోల్పోయింది.
Next Story