- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
తెలంగాణ టీడీపీలో తిరుగుబాటు మొదలైంది. రాష్ట్ర అధ్యక్షున్ని మార్చాలంటూ చంద్రబాబుకు సీనియర్లు లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడేండ్లుగా ఒకే అధ్యక్షుని నాయకత్వంలో పార్టీ పని చేస్తోందని వారు తెలిపారు. దీంతో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చంద్రబాబు దృష్టికి వారు తీసుకువెళ్లారు. పార్టీలో కింది స్థాయి నుంచి కోర్ కమిటీ వరకు నాయకత్వంలో మార్పులు జరగాలంటూ లేఖలో పేర్కొన్నారు.
Next Story