- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: వైసీపీ ఉచ్చులో నుంచి దళితులు బయటకు రావాలని టీడీపీ నేతలు పిల్లి మాణిక్యరావు, మానుకొండ శివ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు దళితుల వేళ్లతోనే దళితుల కళ్లు పొడుస్తున్నారన్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు సైతం దళితులనే టార్గెట్ చేస్తున్నారన్నారు. దళితులపై దాడులు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
Next Story