- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని మర్రిమాకులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాధాస్వామి (50) అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.
సమాచారం అందుకున్న 108 సిబ్బంది గ్రామానికి చేరుకుని, వాహనంలో కల్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 80 శాతం శరీరం కాలిపోయిందని ఈఎంటి జయప్రసాద్, ఫైలట్ వెంకటేశులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు చేపట్టే విచారణలో తేలాల్సి ఉంది.
Next Story