- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ బాల్కొండ : ఎగువన ప్రాంతమైన మహారాష్ట్ర నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకోవడంతో ఎస్పారెస్పీ వరద కాలువ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టును రెండు వేల క్యూసెక్కుల నీటిని వరద కాలువ ద్వారా మానేరు డ్యామ్కు విడుదల చేశారు అధికారులు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 1,091 అడుగులకు గాను, ప్రస్తుతం 1090.30 అడుగుల సామర్థ్యంతో 86 టీఎంసీల నీరు చేరుకుంది.
Next Story