- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని సర్ గంగారామ్ హాస్పిటల్లో గురువారం అడ్మిట్ అయిన కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నదని హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. రోటీన్ టెస్టుల కోసమే సోనియా గాంధీ గురువారం హాస్పిటల్లో చేరినట్టు వైద్యులు చెప్పిన సంగతి తెలిసిందే. అదే రోజు ఆమె కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలతో ఆన్లైన్లో సమావేశమయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు టాప్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కడుపు నొప్పితో సోనియా గాంధీ గంగారామ్ హాస్పిటల్లో చేరిన విషయం విధితమే.
Next Story