- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
చిన్న మొత్తాల పొదుపు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.వచ్చే ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్, ఎన్ఎస్సీ వంటి చిన్నమొత్తాలపై వడ్డీ రేటు తగ్గించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పీపీఎఫ్,ఎన్ఎస్సీలపై 7.9శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తోంది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తంపై చెల్లించే వడ్డీకంటే 1శాతం ఎక్కువ చిన్నమొత్తాల ద్వారా సాధారణ లబ్దిదారులు పొందుతున్నారు.ఈ వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయంతో ఖాతాదారులు ఆందోళనకు గురవుతున్నారు.
Tags: small savings interest, decrease, central govt, next financial year
Next Story