- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సిద్ధిపేట జిల్లా తొగుట మండలం పల్లెపహాడు గ్రామానికి చెందిన పదవ వార్డు మెంబర్ గుగ్లోతు ఈర్య 60 వృద్ధుడు గత కొద్ది రోజుల క్రితం ఇంటి వద్ద తల తిరిగి పడిపోయాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లగా అక్కడ కరోనా అనుమానంతో.. కోటి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడని తొగుట వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ తెలిపారు. ఈర్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి ఆసుపత్రి వర్గాలు నిరాకరించాయని తెలుస్తోంది.
Next Story