గుడ్ న్యూస్.. పదో తరగతి విద్యార్థులకు కోల్గేట్ స్కాలర్షిప్

by Disha Web Desk 17 |
గుడ్ న్యూస్.. పదో తరగతి విద్యార్థులకు కోల్గేట్ స్కాలర్షిప్
X

స్కాలర్షిప్: ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా కోల్గేట్ ఆర్థిక సహాయం అందిస్తోంది. దీంతో పాటు అవసరమైనప్పుడు మెంటeర్షిప్, కెరీర్ గైడెన్స్ కూడా అందిస్తుంది.

అర్హత: 10వ తరగతిలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

వార్షిక కుటుంబ ఆదాయం 5 లక్షలకు మించకుండా ఉండాలి.

స్కాలర్షిప్ మొత్తం:

ఏడాదికి రూ. 20,000 చొప్పున 2 ఏళ్ల పాటు అందిస్తారు.

కావలసిన సర్టిఫికెట్స్:

పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్

ఐడీ ప్రూఫ్

ఆదాయ ధ్రువీకరణ పత్రం

10వ తరగతి మార్క్స్ షీట్

ఫీజు రిసిప్ట్/అడ్మిషన్ లెటర్/కాలేజ్ ఐడీ/బోనఫైడ్

చివరి తేదీ: డిసెంబర్ 31, 2022.

వెబ్‌సైట్: https://www.buddy4study.com


ఇవి కూడా చదవండి :

బిడిఎస్ విద్యార్థులైతే చాలు.. ఏడాదికి రూ. 50 వేల స్కాలర్షిప్



Next Story

Most Viewed