కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ మెంటార్షిప్ ప్రోగ్రాం.. స్కాలర్షిప్ ఎంతంటే..?

by Disha Web Desk 17 |
కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ మెంటార్షిప్ ప్రోగ్రాం.. స్కాలర్షిప్ ఎంతంటే..?
X

స్కాలర్షిప్: ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషన్ అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ద్వారా కోల్గేట్ ఆర్థిక సహాయం అందిస్తోంది. దీంతో పాటు అవసరమైనప్పుడు మెంటార్షిప్, కెరీర్ గైడెన్స్ కూడా అందిస్తుంది.

అర్హత: 12వ తరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

గుర్తింపు పొందిన సంస్థలో 3 ఏళ్ల గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసి ఉండాలి.

వార్షిక కుటుంబ ఆదాయం 5 లక్షలకు మించకుండా ఉండాలి.

స్కాలర్షిప్ మొత్తం:

ఏడాదికి రూ. 30,000 చొప్పున 3 ఏళ్ల పాటు అందిస్తారు.

కావలసిన సర్టిఫికెట్స్:

పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్

ఐడీ ప్రూఫ్

ఆదాయ ధ్రువీకరణ పత్రం

12వ తరగతి మార్క్స్ షీట్

ఫీజు రిసిప్ట్/అడ్మిషన్ లెటర్/కాలేజ్ ఐడీ/బోనఫైడ్

చివరి తేదీ: డిసెంబర్ 31, 2022.

వెబ్‌సైట్: https://www.buddy4study.com


ఇవి కూడా చదవండి :

గుడ్ న్యూస్.. పదో తరగతి విద్యార్థులకు కోల్గేట్ స్కాలర్షిప్



Next Story

Most Viewed