- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఎల్బీనగర్: ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా ఎస్.పంకజ గురువారం ఈస్ట్ జోన్ జోనల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. GHMCలో జోనల్ కమిషనర్ల బదిలీలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రధాన కార్యాలయంలో ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్గా ఉన్న ఎస్.పంకజను తొలుత కూకట్పల్లికి బదిలీ చేశారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ జీవోను సవరించి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా బదిలీ చేశారు. మారిన పరిణామాలతో బుధవారం బాధ్యతలు చేపట్టాల్సిన జెడ్సీ పంకజ, అనూహ్య రీతిలో గురువారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా విధులు నిర్వహించిన ఉపేందర్రెడ్డిని నల్లగొండ మున్సిపల్ కమిషనర్గా బదిలీ చేశారు.
Next Story