- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వైఎస్సార్సీపీ రెబెల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ కి కౌంటర్ ఇస్తూ, తన గెలుపులో తన చరిష్మా కూడా ప్రముఖ పాత్ర పోషించిందని అన్నారు. గతంలో ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పానని తెలిపారు. వైజాగ్ లో నలంద కిషోర్ది ముమ్మాటికి సహజ మరణం కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ కంటే అమరావతి సరైనదని తాను నమ్ముతున్నానని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story