- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
పశ్చిమ గోదావరి జిల్లా దుగ్గిరాలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం లారీని ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొన్నఘటనలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎక్కువగా లేకపోవడంతో పెద్దగా ప్రాణనష్టం సంభవించలేదు. గాయాలపాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Tags: private travel bus hit lorry, west godavari, 1 died, 3 injury
Next Story