- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నేడు బ్యాంకుల చీఫ్ లతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కానున్నారు. ప్రస్తుతం దేశంలో ఎకనామీ పరిస్థితిపై మేధో మథనం జరగనున్నది. అదేవిధంగా కరోనా సమయంలో బ్యాంకులు తీసుకుంటున్న జాగ్రత్తలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు పలు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
ఈ సమావేశం అనంతరం ఆ అంశాలను మీడియాకు తెలిపే అవకాశముంది. కాగా, కరోనా వాస్తవ పరిస్థితి ఎలా ఉందో, ఎలా వ్యూహరించాలో అన్నదానిపై ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
Next Story