- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: నూతన్ నాయుడి ఇంట్లో దళిత యువకుడిని కొడుతూ శిరోముండనం చేయించిన ఘటనలో సోమవారం మరో కీలక విషయాన్ని పోలీసులు గుర్తించారు. నూతన్ నాయుడి ఇంటి నుంచి సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో ఓ మహిళ ఎవరికో వీడియో కాల్ చేసి శిరోముండనాన్ని చూపించే ప్రయత్నం చేసింది.
దీంతో ఆమె ఎవరికి కాల్ చేసింది.. ఈ కేసులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చుట్టుపక్కల వారిని కూడా విచారించారు. నూతన్ ఇంటి నుంచి అరుపులు వినిపించాయని, శ్రీకాంత్కు గుండుకొట్టించి బయటకు తీసుకురావడాన్ని తాము చూశామని పోలీసులకు తెలిపారు.
Next Story