ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ అలజడి

by  |
ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ అలజడి
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ వరుస ఘటనలతో వణుకు పుట్టిస్తున్నారు. సుక్మా జిల్లాలో నేషనల్ హైవే 30 పై బోడగూడ గ్రామం వద్ద కల్వర్టు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న మిక్చర్ మిషన్‌కి నక్సల్స్ నిప్పుపెట్టి తగులబెట్టారు. ఇదిలా ఉండగా దంతెవాడ జిల్లా కమలూర్ రైల్వేస్టేషన్ ట్రాక్‌పై మావోయిస్టుల బ్యానర్లు వెలిశాయి. ఈనెల 26న భారత్ బంద్‌ని ప్రజలు జయప్రదం చేయాలని బ్యానర్లలో మావోయిస్టులు పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed