- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్లో నక్సల్స్ వరుస ఘటనలతో వణుకు పుట్టిస్తున్నారు. సుక్మా జిల్లాలో నేషనల్ హైవే 30 పై బోడగూడ గ్రామం వద్ద కల్వర్టు నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న మిక్చర్ మిషన్కి నక్సల్స్ నిప్పుపెట్టి తగులబెట్టారు. ఇదిలా ఉండగా దంతెవాడ జిల్లా కమలూర్ రైల్వేస్టేషన్ ట్రాక్పై మావోయిస్టుల బ్యానర్లు వెలిశాయి. ఈనెల 26న భారత్ బంద్ని ప్రజలు జయప్రదం చేయాలని బ్యానర్లలో మావోయిస్టులు పిలుపునిచ్చారు.
Next Story