- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నా పార్లమెంట్ పర్యటన ఒక అందమైన అనుభూతి: సుధా మూర్తి
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి కోటాలో ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా ముర్తికి రాజ్యసభ ఎంపీ ఎన్నుకున్నారు. దీంతో ఆమె ఎంపీగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కాగా ఈ రోజు ఆమె మొట్ట మొదటి సారిగా పార్లమెంటులో అడుగుపెట్టి.. నూతన పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు. అనంతరం బయటకు వచ్చి.. మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రశ్నలకు సుధా మూర్తి సమాధానాలు ఇస్తూ.. "నా పార్లమెంటు పర్యటన ఒక అందమైన అనుభూతి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ భవనం తో ముడిపడి ఉన్న కళ, సంస్కృతి, చరిత్ర నన్ను విస్మయానికి గురిచేసింది. దాని గుండా నడవడం ఒక కల నిజమైందని.. చాలా ఆనందంగా చెప్పుకొచ్చారు.
Next Story