- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెరుగు తెచ్చిన తంటా.. ఆ రాష్ట్రంలో మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమం
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: తమిళనాడులో మరోసారి హిందీ వ్యతిరేక అంశం తెరపైకి వచ్చింది. పెరుగు ప్యాకెట్ పై హిందీలో లేబుల్ ఉండాలని ఎఫ్ ఎస్ ఎస్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. నందిని పాల ఉత్పత్తి సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. కర్డ్ కాకుండా దహి అనే పదాన్ని వాడాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో కర్ణాటక ప్రభుత్వం తిరుగుబాటు చేయగా హిందీపై మరో ఉద్యమం తప్పదని సీఎం స్టాలిన్ తెలిపారు. పెరుగు ఉత్పత్తులపై కేంద్రం అజమాయిషీ తగదన్న తమిళనాడు సీఎం స్టాలిన్. మేం హిందీ భాషను వ్యతిరేకిస్తున్నామని స్టాలిన్ తెలిపారు. తమిళ ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దుతున్నారని ఫైర్ అయ్యారు. భాషా ఉద్యమాలతో అందరికీ బుద్ధి చెబుతామన్నారు.
Next Story