జార్ఖండ్ భూ కుంభకోణం కేసులో మరోకరి అరెస్టు

by Disha Web Desk 12 |
జార్ఖండ్ భూ కుంభకోణం కేసులో మరోకరి అరెస్టు
X

దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ లో జరిగిన భూ కుంభకోణం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, నాయకులను కుదిపేస్తుంది. ఈ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సంబంధించిన అఫ్సర్ అలీని పీఎంఎల్‌ఏ కింద ఈడీ అరెస్ట్ చేసింది. ఇతను ఇప్పటికే మరో భూ కుంభకోణం కేసులో అరెస్టయిన బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉన్నాడు. కాగా అతన్ని విచారించే క్రమంలో మరోసారి అతన్ని అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసుకు సంబంధించి మొత్తం నలుగురుని ఇప్పటికే అరెస్టు చేశారు. కాగా ఈ భూ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు రావడంతో జార్ఖాండ్ సీఎం పదివికి హేమంత్ సోరెన్‌ రాజీనామ చేయగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుపు పంపారు. మరోపక్క ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్నారు.


Next Story

Most Viewed