- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హీట్వేవ్ ప్రభావంతో.. 90% భారతదేశం 'డేంజర్ జోన్'లో ఉంది: కేంబ్రిడ్జ్
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: వేసవి ఎండలు భారత్లో దంచికొడుతున్నాయి. ఇప్పటికే రోజు 40+ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో కేంబ్రిడ్జ్ అధ్యయనం మరో పిడుగులాంటి వార్త పేర్కొంది. హీట్వేవ్ల ప్రభావం పరంగా భారత్లో 90% పైగా "డేంజర్ జోన్"లో ఉందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల తాజా అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ ఈ హీట్వేవ్ల ప్రభావాలకు గురవుతుందని అధ్యయనం తెలిపింది. వాతావరణ మార్పుల కారణంగా భారతదేశంలో వేడిగాలులు మరింత తీవ్రంగా, తరచుగా మారుతున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది.
Read more:
Next Story