- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పునీత్ రాజ్ కుమార్ మరణం.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి.. నెట్టింట దుమారం లేపుతున్న చర్చ
దిశ, సినిమా : పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ రియల్ హీరోగా వెలుగొందిన ఆయన లేడనే వాస్తవాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన అప్పు.. వర్కవుట్ చేయడం వల్లే గుండె పోటు వచ్చిందని, కార్డియాక్ అరెస్ట్తో చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. కానీ ఆయన డెత్పై ప్రజెంట్ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
కొవిడ్ నుంచి ప్రాణాలను రక్షించుకునేందుకు వ్యాక్సిన్ తీసుకున్న ఆయన.. ఇందుకు సంబంధించిన ఫొటోతో పోస్ట్ పెట్టాడు. అభిమానులను కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరాడు. అయితే అప్పుడు కోవ్యాక్సిన్, కోవీషీల్డ్ రెండు అందుబాటులో ఉండగా.. కోవీషీల్డ్ తీసుకోకూడదని, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఓ అభిమాని హెచ్చరించాడు. తాజాగా అదే జరిగింది. కోవీషీల్డ్ తీసుకోవడం వల్ల భారీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, గుండెపోటు వస్తుందని తేలింది. దీంతో తమ హీరో కోవీషీల్డ్ వల్లే చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు ఫ్యాన్స్. వ్యాక్సిన్ తీసుకోకపోయి ఉంటే హార్ట్ ఎటాక్ వచ్చి ఉండేది కాదని, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న ఆయన సడెన్గా చనిపోయేందుకు ఇదే కారణమని చర్చించుకుంటున్నారు.