- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంబజార్ డివిజన్లో పర్యటించారు. డివిజన్ పరిధిలో డ్రైనేజీ మరమ్మత్తుల కోసం రూ.60 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జగ్జీవన్రామ్ నగర్లో నాలా నిర్మాణ పనులను మంత్రి తనిఖీ చేశారు. నాలా నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించి పనులు సజావుగా సాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బేగంబజార్లో రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న శివాజీ నగర్ కమిటీ హాల్ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, జలమండలి ఎండీ దానకిశోర్, కార్పొరేటర్ శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story