- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్:
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5 బీ గనిలో బుధవారం సాయంకాలం జరిగిన ప్రమాదంలో కార్మికుడు లింగయ్య మృతి చెందాడు. విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
అనంతరం బొగ్గు గనిలో ప్రమాదం జరిగిన తీరు, దాని తీవ్రత పై మంత్రి ఆరా తీశారు. గనిలో ప్రమాదం సంభవించడం చాలా బాధాకరమని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించిన కార్మికుడు లింగయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భరోసానిచ్చారు.
Next Story